టీడీపీ నాయకుడు దామోదరం గుండె పోటుతో మృతి
ABN , First Publish Date - 2021-01-18T03:11:58+05:30 IST
బంగారుపాళ్యం మండలం టీడీపీ నాయకుడు దామోదరం గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. నలగాంపల్లె గ్రామానికి చెందిన
చిత్తూరు: బంగారుపాళ్యం మండలం టీడీపీ నాయకుడు దామోదరం గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. నలగాంపల్లె గ్రామానికి చెందిన దామోదరం మొన్నటి స్ధానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీకి నిలబడ్డారు. దామోదరం మరణంపై టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.