టీడీపీ నాయకుడు దామోదరం గుండె పోటుతో మృతి

ABN , First Publish Date - 2021-01-18T03:11:58+05:30 IST

బంగారుపాళ్యం మండలం టీడీపీ నాయకుడు దామోదరం గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. నలగాంపల్లె గ్రామానికి చెందిన

టీడీపీ నాయకుడు దామోదరం గుండె పోటుతో మృతి

చిత్తూరు: బంగారుపాళ్యం మండలం టీడీపీ నాయకుడు దామోదరం గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. నలగాంపల్లె గ్రామానికి చెందిన దామోదరం మొన్నటి స్ధానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీకి నిలబడ్డారు. దామోదరం మరణంపై టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-01-18T03:11:58+05:30 IST