మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: కోట్ల సూర్యప్రకాష్
ABN , First Publish Date - 2021-03-08T17:43:29+05:30 IST
మహిళలకు కేంద్ర మాజీమంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కర్నూలు: మహిళలకు కేంద్ర మాజీమంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు టీడీపీ అభ్యర్దులను బెదిరిస్తున్నారని, ఇది సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే 24 గంటలు కర్నూలుకు నీళ్లు సరఫరా చేయొచ్చని తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టును ప్రభుత్వం గాలికొదిలేసిందని వ్యాఖ్యానించారు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అని కోట్ల సూర్యప్రకాష్ హెచ్చరించారు.