కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలకు బయలుదేరిన లోకేష్
ABN , First Publish Date - 2020-10-26T13:42:06+05:30 IST
నేడు కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు.
అమరావతి: నేడు కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. ఇందు కోసం ఈరోజు ఉదయం లోకేష్ కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలకు బయలుదేరి వెళ్లారు.