ఏపీకి రాక్షస పాలన నుంచి త్వరగా విముక్తి లభించాలి: లోకేష్

ABN , First Publish Date - 2022-01-13T13:42:33+05:30 IST

రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేస్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఏపీకి రాక్షస పాలన నుంచి త్వరగా విముక్తి లభించాలి: లోకేష్

అమరావతి: రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘పూర్వం దేవతలంతా ఇదే రోజున శ్రీమన్నారాయణుని దర్శించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారంట. రాష్ట్రానికి కూడా రాక్షస పాలన నుంచి త్వరగా విముక్తి లభించాలని ఆ మురారిని ప్రార్థించుదాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన విశిష్ట పూజలు నిర్వహిస్తున్న తెలుగువారందరికీ ఆ మహావిష్ణువు ఆశీస్సులు లభించాలని, మీ ఇంటిల్లిపాదికీ సుఖశాంతులు, సకల శుభాలు చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని లోకేష్ అన్నారు. 

Updated Date - 2022-01-13T13:42:33+05:30 IST