మంగళగిరిలో Lokesh పర్యటన
ABN , First Publish Date - 2021-12-08T16:35:27+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
గుంటూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళగిరి టౌన్లోని 19, 20, 24 వార్డుల్లో పర్యటిస్తున్న లోకేష్... అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.