విగ్రహాల ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2022-05-19T05:55:25+05:30 IST

మిడుతూరు మండలంలోని పైపాలెం గ్రామంలో బుధవారం సుంకులా పరమేశ్వరి, ఆంజనేయ, లింగమయ్య విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు.

విగ్రహాల ప్రతిష్ఠ
పైపాలెం గ్రామంలో పూజలు చేస్తున్న గౌరు వెంకటరెడ్డి

నందికొట్కూరు, మే 18: మిడుతూరు మండలంలోని పైపాలెం గ్రామంలో బుధవారం సుంకులా పరమేశ్వరి, ఆంజనేయ, లింగమయ్య విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంటరెడ్డి పాల్గొని పూజలు చేశారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు రామకృష్ణారెడ్డి దంపతులు, పుల్లన్న, రమేష్‌రెడ్డి, రవి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:55:25+05:30 IST