ఎస్పీని కలిసిన టీడీపీ నాయకుడు
ABN , First Publish Date - 2021-07-25T05:43:23+05:30 IST
ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని శనివారం టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి టీజీ భరత్ కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.
కర్నూలు(అగ్రికల్చర్), జూలై 24: ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని శనివారం టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి టీజీ భరత్ కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పరిస్థితులను టీజీ భరత్ ఎస్పీకి వివరించారు. శాంతిభద్రతలను కాపాడాలన్నారు. గ్రామాలు అభి వృద్ధి చెందాలంటే.. ప్రశాంత వాతావరణ పరిస్థితులే ముఖ్య మని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.