జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఘన సన్మానం

ABN , First Publish Date - 2022-09-23T05:30:00+05:30 IST

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ ఎన్‌వీ రమణను ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను) శుక్రవారం మర్యాదపూ ర్వకంగా కలిశారు.

జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఘన సన్మానం
సన్మానిస్తున్న ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను

ఉండి, సెప్టెంబరు 23 : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ ఎన్‌వీ రమణను ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను) శుక్రవారం మర్యాదపూ ర్వకంగా కలిశారు. పదవీ విరమణ చేసిన తరువాత హైదరాబాద్‌ వచ్చిన ఆయనకి పూలబొకే అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ముచ్చటించారు. ఈయనతో తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, మాజీ ఎంపీ రాహుల్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-09-23T05:30:00+05:30 IST