టీడీపీ నేతకు బొల్లినేని పరామర్శ
ABN , First Publish Date - 2022-08-12T03:40:05+05:30 IST
టీడీపీ నాయకుడు జొన్నలగడ్డ సుబ్బానాయుడు ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆయన్ను గురువారం మాజీ ఎమ్మె
జలదంకి, ఆగస్టు11: టీడీపీ నాయకుడు జొన్నలగడ్డ సుబ్బానాయుడు ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆయన్ను గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆయన స్వగ్రామం జలదంకి మండలం ఎల్ఆర్ అగ్రహారం గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బొల్లినేని వెంట మాజీ సర్పంచి కొర్రపాటి రామారావు, పార్టీనేతలు గుర్రం ప్రవీణ్, మందపల్లి మాల్యాద్రి యాదవ్, రావిపాటి మోహన్ తదితరులు ఉన్నారు.