టీడీపీ తమ్ముళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-08-08T09:46:19+05:30 IST

ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్లిన టీడీపీ నాయకులను నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు

టీడీపీ తమ్ముళ్ల అరెస్టు

నార్సింగ్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్లిన టీడీపీ నాయకులను నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ ముట్టడిలో తెలంగాణ స్టేట్‌ ఎస్సీసెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కత్తి తమోదన్‌రావు, జీఎ్‌సజీ రాఘవులు, కన్వీనర్‌ కె. కృష్ణారెడ్డి, నెక్నాంపూర్‌ ప్రెసిడెంట్‌ కత్తి సాయికృష్ణల, సీఐటీయూసీ నాయకులను శుక్రవారం ఉదయం 6 గంటలకు నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2020-08-08T09:46:19+05:30 IST