ప్రతిపక్ష నేతలకు రక్షణ కల్పించలేని స్థితిలో పోలీసులు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-07-24T22:28:51+05:30 IST

ప్రతిపక్ష నేతలకు రక్షణ కల్పించలేని స్థితిలో పోలీసులు: అచ్చెన్నాయుడు

ప్రతిపక్ష నేతలకు రక్షణ కల్పించలేని స్థితిలో పోలీసులు: అచ్చెన్నాయుడు

గుంటూరు: వైసీపీ నేతలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జుబ్జూరులో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మట్టిజల్లడాన్ని ఖండిస్తున్నానని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష నాయకులకు కనీస రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉన్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. మట్టిజల్లిన కిరాయి మూకలను అరెస్టు చేయకుండా టీడీపీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2021-07-24T22:28:51+05:30 IST