వైఎస్ సమాధి దగ్గర కన్నీటి పర్యంతమైన షర్మిల

ABN , First Publish Date - 2021-10-20T00:15:08+05:30 IST

ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర షర్మిల కన్నీటి పర్యంతమైయ్యారు. రేపటి నుంచి పాదయాత్ర...

వైఎస్ సమాధి దగ్గర కన్నీటి పర్యంతమైన షర్మిల

కడప: ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర షర్మిల కన్నీటి పర్యంతమైయ్యారు. రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో..వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించేందుకు షర్మిల, విజయలక్ష్మిఇడుపులపాయకు వెళ్లారు. నివాళులర్పించిన అనంతరం తల్లీకూతుళ్లు భావోధ్వేగానికి గురైయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని షర్మిల, విజయలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు. 


Updated Date - 2021-10-20T00:15:08+05:30 IST