తీన్మార్ మల్లన్నను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-08-28T16:44:27+05:30 IST
సికింద్రాబాద్ సివిల్ కోర్టులో తీన్మార్ మల్లన్నను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు.
సికింద్రాబాద్: సికింద్రాబాద్ సివిల్ కోర్టులో తీన్మార్ మల్లన్నను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. సికింద్రాబాద్ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.