నిఖత్ జరీన్ దేశానికి గర్వ కారణం: Bandi Sanjay
ABN , First Publish Date - 2022-05-20T04:22:28+05:30 IST
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణా బిడ్డ నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా ..
హైదరాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణా బిడ్డ నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం దేశానికి గర్వ కారణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. స్వర్ణ పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.