తెలంగాణ వ్యాక్సిన్ కేపిటల్‌గా మారింది: మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2022-04-16T00:51:44+05:30 IST

తెలంగాణ వ్యాక్సిన్ కేపిటల్‌గా మారింది: మంత్రి కేటీఆర్

తెలంగాణ వ్యాక్సిన్ కేపిటల్‌గా మారింది: మంత్రి కేటీఆర్

సంగారెడ్డి: సుల్తాన్‌పూర్‌లో ఎస్‌ఎంటీ ప్రాజెక్ట్ సంజీవని" తొలిదశ ప్రారంభమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 2 వేల మందికి ఉపాధి రాబోతుందని, ఎస్‌ఎంటీ మెడికల్ ఉత్పత్తులు 70 దేశాలకు ఎగుమతి కాబోతున్నాయని మంత్రి చెప్పారు. తెలంగాణ వ్యాక్సిన్ కేపిటల్‌గా మారిందని, 9 మిలియన్ టీకా డోసులు ఉత్పత్తి చేశామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-16T00:51:44+05:30 IST