తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక

ABN , First Publish Date - 2022-03-14T16:51:06+05:30 IST

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ స్థానంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, నర్సిరెడ్డి హాజరయ్యారు. మండలి చైర్మన్‌గా ఎన్నికైన గుత్తాకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.  


Updated Date - 2022-03-14T16:51:06+05:30 IST