Telangana: విషాహారం తిని 40 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-03-15T17:12:11+05:30 IST

జిల్లాలోని కురవి మండలం సీరోల్ ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఆహారం విషతుల్యామవడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Telangana: విషాహారం తిని 40 మంది విద్యార్థులకు అస్వస్థత

మహబూబాబాద్: జిల్లాలోని కురవి మండలం సీరోల్ ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఆహారం విషతుల్యమవడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని బయట పడనీయకుండా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు రహస్యంగా వైద్య పరీక్షలు చేయిస్తోంది. తల్లితండ్రులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా వైద్య పరీక్షలు చేయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-03-15T17:12:11+05:30 IST