
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరించాయి. దీంతో ఏపీలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, కడప, తిరుపతిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. Telanganaలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో Telanganaలో భారీ వర్షాలు కురుస్తాయి.