అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2022-05-17T22:39:45+05:30 IST

అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్: ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లకు  వ్యతిరేకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల ఇచ్చిన పిలుపు మేరకు నేరేడ్మెట్ చౌరస్తాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  మల్కాజిగిరి నాయకులు ఎం. ఫ్రాన్సిస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సేపూరి ప్రవీణ్ కుమార్, శివ యాదవ్, రవితేజ, ఎస్పీ స్వామి, శ్రీను, కార్తీక్, అభిలాష్, జాషువా, మోసెస్, శాంసన్, రంజిత్  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T22:39:45+05:30 IST