Hyd: బస్‌భవన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-15T14:42:20+05:30 IST

బస్ భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Hyd: బస్‌భవన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ (Hyderabad): బస్ భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా జెండాను టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్  ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా నిజాంకాలంలో ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగులు నరసింహా (98), సత్తయ్య (94)లను సజ్జనార్ సన్మానించారు.

Updated Date - 2022-08-15T14:42:20+05:30 IST