ఇక్కడ ఎలా ఇసుక తవ్వకాలు జరుపుతారు?: కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2022-06-29T01:31:40+05:30 IST

ఇక్కడ ఎలా ఇసుక తవ్వకాలు జరుపుతారు?: కాంగ్రెస్ నేతలు

ఇక్కడ ఎలా ఇసుక తవ్వకాలు జరుపుతారు?: కాంగ్రెస్ నేతలు

కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంటలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలను ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అడ్డుకున్నారు. అధిక లోడు వాహనాలకు కాంగ్రెస్ నేతలు వేబ్రిడ్జి వేయించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన క్వారీ నిర్వాహకులు జమ్మికుంట మండలంలో ఎలా ఇసుక తవ్వకాలు జరుపుతారని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఘర్షణ వాతావరణంగా మారింది. 

Updated Date - 2022-06-29T01:31:40+05:30 IST