జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు... నిందితుల ఐడెంటిఫికేషన్ పూర్తి
ABN , First Publish Date - 2022-06-28T02:35:18+05:30 IST
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో నిందితుల ఐడెంటిఫికేషన్ ను పోలీసులు గుర్తింపు పూర్తి చేశారు. జడ్జి సమక్షంలో నిందితుల గుర్తింపు పోలీసులు పూర్తి చేశారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో నిందితుల ఐడెంటిఫికేషన్ ను పోలీసులు గుర్తింపు పూర్తి చేశారు. జడ్జి సమక్షంలో నిందితుల గుర్తింపు పోలీసులు పూర్తి చేశారు. చంచల్గూడ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్దీన్ ను గుర్తించారు. అలాగే సైదాబాద్ జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్ బాలురగా గుర్తించారు. జైల్లో ఉన్న ఇతర ఖైదీల మధ్య అత్యాచార నిందితులను పోలీసులు ఉంచారు. తనపై అత్యాచారం చేసిన వాళ్లను గుర్తించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. అయితే అత్యాచారం నిందితులను గుర్తించిన బాధితురాలు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. బాధితురాలు చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు.