ఎల్బీనగర్లో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-04-26T00:11:55+05:30 IST
ఎల్బీనగర్లో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మంలో నాగోల్ సాయినగర్కి చెందిన భాను(35) మృతదేహం లభ్యమయింది. మూడ్రోజుల క్రితం ఎల్బీనగర్లో భాను అదృశ్యమయ్యాడు. భానును కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.