సనత్‌నగర్‌లోని జింకలవాడ బస్తీలో దారుణం

ABN , First Publish Date - 2022-06-27T00:37:58+05:30 IST

సనత్‌నగర్‌లోని జింకలవాడ బస్తీలో దారుణం

సనత్‌నగర్‌లోని జింకలవాడ బస్తీలో దారుణం

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లోని జింకలవాడ బస్తీలో దారుణఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై యువకులు కారు ఎక్కించారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. యువకులు పరారీలో ఉన్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2022-06-27T00:37:58+05:30 IST