నేడు 36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసిన ద.మ.రైల్వే
ABN , First Publish Date - 2022-01-24T13:26:36+05:30 IST
నేడు 36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసిన ద.మ.రైల్వే
హైదరాబాద్: నేడు 36 ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. హైదరాబాద్-లింగంపల్లి మధ్య 18 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. అలాగే ఫలక్నుమా-లింగంపల్లి మధ్య 16 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేసింది.