ఇద్దరు యువకులు దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-31T02:33:43+05:30 IST

ఇద్దరు యువకులు దుర్మరణం

ఇద్దరు యువకులు దుర్మరణం

కరీంనగర్‌: జిల్లాలోని చింతకుంటలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనాన్ని బైకు ఢీకొన్న ప్రమాదంలో చందు, మహేష్‌బాబు అనే యువకులు మృతి చెందారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుతున్నారు.   

Updated Date - 2022-05-31T02:33:43+05:30 IST