‘రాజ్యాంగాన్ని మార్చే మొగోడు పుట్టలేదు’

ABN , First Publish Date - 2022-09-20T01:17:41+05:30 IST

రాజ్యాంగాన్ని మార్చే మొగోడు ఇంకా పుట్టలేదని బీఎస్పీ చీఫ్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే దేశం అగ్నిగుండంగా మారుతుందన్నారు.

‘రాజ్యాంగాన్ని మార్చే మొగోడు పుట్టలేదు’

హైదరాబాద్‌: రాజ్యాంగాన్ని మార్చే మొగోడు ఇంకా పుట్టలేదని బీఎస్పీ చీఫ్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే దేశం అగ్నిగుండంగా మారుతుందన్నారు. ఇంకోసారి ఎవరైనా అంబేద్కర్ మీద, భారత రాజ్యాంగం మీద వ్యాఖ్యలు చేస్తే కబడ్దార్ అని హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్రమాదమైతే.. రాష్ట్రానికి కేసీఆర్ ప్రమాదమన్నారు. సీతారాం ఏచూరికి దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఎస్టీ, ఎస్టీ, బీసీ లకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-20T01:17:41+05:30 IST