‘కాంగ్రెస్లో ఎవరు నాయకులో తెలియడం లేదు’
ABN , First Publish Date - 2021-12-08T22:17:38+05:30 IST
కేసీఆర్ ఇంత అభివృద్ధి చేస్తారా అనే అనుమానం ఉండే... కానీ ఏడేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని చెలమెడ లక్ష్మీనర్సిహ్మ రావు కొనియాడారు.
హైదరాబాద్: కేసీఆర్ ఇంత అభివృద్ధి చేస్తారా అనే అనుమానం ఉండే... కానీ ఏడేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని చెలమెడ లక్ష్మీనర్సిహ్మ రావు కొనియాడారు. ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్తా.. నేడు కరెంట్ పోతే వార్తన్నారు. రాజకీయ లబ్దికోసం తాను టిఆర్ఎస్లో చేరలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్లో సమన్వయం లేదని, ఎవరు నాయకులో తెలువద్దని విమర్శించారు.