Srikakulam జిల్లా: ఈనామ్ Lands వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-07-13T18:16:59+05:30 IST

ఎచ్చెర్ల మండలం, నారాయణపురం ఈనామ్ (Eenam) భూముల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Srikakulam జిల్లా: ఈనామ్ Lands వద్ద ఉద్రిక్తత

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా: ఎచ్చెర్ల మండలం, నారాయణపురం ఈనామ్ (Eenam) భూముల వద్ద ఉద్రిక్తత నెలకొంది. నారాయణపురం భూముల వద్దకు ఏరువాక కార్యక్రమానికి అఖిల పక్ష నేతలు వెళ్లారు. దీంతో పోలీసులు (Police) అఖిలపక్ష నేతలు, బాధిత రైతులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అఖిలపక్ష నేతలు, రైతుల మద్య వాగ్వాదం జరిగింది. దీంతో అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-07-13T18:16:59+05:30 IST