పదో తరగతి సర్టిఫికెట్లు సమర్పించాలి: డీఈవో

ABN , First Publish Date - 2021-07-25T05:45:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (అపోస్‌)ద్వారా 2020-21 విద్యాసంవత్సరంలో ఇంటర్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు తమ ఒరిజినల్స్‌ పదో తరగతి పాస్‌ సర్టిఫికెట్లను ఆయా కేంద్రాల్లో సమర్పించాలని డీఈవో సాయిరాం శనివారం ఒక ప్రకటనలో కోరారు.

పదో తరగతి సర్టిఫికెట్లు సమర్పించాలి: డీఈవో

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 24: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (అపోస్‌)ద్వారా 2020-21 విద్యాసంవత్సరంలో ఇంటర్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు తమ ఒరిజినల్స్‌ పదో తరగతి పాస్‌ సర్టిఫికెట్లను ఆయా కేంద్రాల్లో సమర్పించాలని డీఈవో సాయిరాం శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 31వ తేదీలోగా అందజేయాలని తెలిపారు. 

Updated Date - 2021-07-25T05:45:27+05:30 IST