జూలై 6 నుంచి పది సప్లిమెంటరీ పరీక్షలు

ABN , First Publish Date - 2022-06-30T20:03:46+05:30 IST

జూలై 6 నుంచి 15 వరకు పది సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు

జూలై 6 నుంచి పది సప్లిమెంటరీ పరీక్షలు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): జూలై 6 నుంచి 15 వరకు పది సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల హాల్‌టిక్కెట్లు  డౌన్‌లోడ్‌ చేసి, వారికి అందజేయాలని ఆదేశించారు. విద్యార్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Updated Date - 2022-06-30T20:03:46+05:30 IST