కన్నుల పండువగా తెప్పోత్సవం

ABN , First Publish Date - 2022-10-01T05:24:33+05:30 IST

దసరా ఉత్సవాల్లో భాగం గా పీలేరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది.

కన్నుల పండువగా తెప్పోత్సవం
అమ్మ వారి తెప్పోత్సవం

పీలేరు, సెప్టెంబరు 30: దసరా ఉత్సవాల్లో భాగం గా పీలేరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులో అమ్మవారు విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతకుముందు నెహ్రూ బజారులోని ఆల యం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ వీధుల్లో పుష్ప పల్లకిలో ఊరేగింపుగా  అమ్మవారిని కల్యాణ మండపానికి తీసుకు వచ్చారు. 

Updated Date - 2022-10-01T05:24:33+05:30 IST