సీపీఎస్‌పై ఈ నెల 25న ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం భేటీ

ABN , First Publish Date - 2022-04-22T22:48:59+05:30 IST

సీపీఎస్‌పై ఈ నెల 25న ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం భేటీ

సీపీఎస్‌పై ఈ నెల 25న ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం భేటీ

అమరావతి: సీపీఎస్‌పై ఈ నెల 25న ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం కానుంది. 16 ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఏపీ ఉద్యోగులు, సీపీఎస్‌ ఎంప్లాయిస్ అసోసియేషన్లకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దెబ్బ ఒకచోట ఉంటే కట్టు మరోచోట కట్టి ఉపయోగం లేదని సీపీఎస్‌ కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2022-04-22T22:48:59+05:30 IST