బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులు

ABN , First Publish Date - 2022-01-20T06:47:54+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులు
సమావేశంలో మాట్లాడుతున్న అద్దంకి దయాకర్‌

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ 

శాలిగౌరారం, జనవరి 19: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. బుధవారం మండలంలోని వల్లాల, ఆకారం, శాలిగౌరా రం, గురజాలలో ఏఐసీసీ లంబాడ హక్కుల వైస్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, ధనుంజయ, షేక్‌ ఇంతియాజ్‌, స మరంరెడ్డి, పరమే్‌షగౌడ్‌, పుల్లయ్య, అశోక్‌, లక్ష్మీనారాయణ, శేఖర్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-01-20T06:47:54+05:30 IST