గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-07-27T04:49:08+05:30 IST

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

శంషాబాద్‌ రూరల్‌: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నైట్‌ పెట్రోలింగ్‌ చేస్తున్న కానిస్టేబుళ్లకు తొండుపల్లి అండర్‌ పాస్‌ వద్ద 30 నుంచి 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు తెల్లని షర్ట్‌, బ్లాక్‌ కలర్‌ ఫ్యాంట్‌ ధరించాడని పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని కానిస్టేబుల్‌ కృష్ణమాచారి కోరారు. 


Updated Date - 2021-07-27T04:49:08+05:30 IST