వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2022-03-02T21:44:43+05:30 IST

జిల్లాలోని వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నరసాపురం

వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు

పశ్చిమ గోదావరి: జిల్లాలోని వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్రస్థాయిలో మండపడ్డారు. గత ఎన్నికల్లో ప్రసాదరాజును గెలిపించినందుకు క్షమించాలని తనను తాను సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకున్నాడు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Updated Date - 2022-03-02T21:44:43+05:30 IST