TS News: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ అధికం

ABN , First Publish Date - 2022-09-18T14:05:05+05:30 IST

ప్రముఖ దేవస్థానం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

TS News: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ అధికం

యాదాద్రి: ప్రముఖ దేవస్థానం యాదాద్రి (Yadadri temple) శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వరుస సెలవులు రావడంతో యాదాద్రికి భక్తజనం పోటెత్తారు. దీంతో స్వామి వారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పాటు భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

Updated Date - 2022-09-18T14:05:05+05:30 IST