మొక్కలు నాటిన వైద్యాధికారులు

ABN , First Publish Date - 2020-07-04T11:33:09+05:30 IST

వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలతో పాటు పీహెచ్‌సీల్లో శుక్రవారం అర్బన్‌ డీఎంహెచ్‌వో

మొక్కలు నాటిన వైద్యాధికారులు

 హన్మకొండ అర్బన్‌ జూలై 3: వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలతో పాటు పీహెచ్‌సీల్లో శుక్రవారం అర్బన్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి, రూరల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సీహెచ్‌ మధుసూదన్‌ వారి కార్యాలయాల్లో మొక్కలు నాటారు. డిప్యుటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎండీ. యాకూబ్‌పాషా, ప్రోగ్రాం అధికారి ఎన్‌సీడీ డాక్టర్‌ ఉషశ్రీ, డెమో వి. అశోక్‌రెడ్డి, స్వరూపారాణి, ఏఓ యాదగిరి, మంగళభాయి, సీహెచ్‌ఓలు టీ. మాధవరెడ్డి, ఎస్‌కే రూసనొద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-04T11:33:09+05:30 IST