వైసీపీలో ఆధిపత్య పోరు

ABN , First Publish Date - 2021-06-10T16:48:51+05:30 IST

జిల్లాలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి వైసీపీ నాయకులు

వైసీపీలో ఆధిపత్య పోరు

 ప్రకాశం: జిల్లాలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి వైసీపీ నాయకులు తహతహలాడుతున్నారు. తాజాగా ఆనందయ్య మందు పంపిణీకి వైసీపీ నేతలు పోటీపడ్డారు. ఒంగోలులో పోటాపోటీగా ఆనందయ్య మందు పంపిణీని వైసీపీ నేతలు ప్రారంభించారు. ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఆనందయ్య మందు  పంపిణీని మంత్రి అనుచరులు ప్రారంభించారు. పీవీఆర్ హైస్కూలులో ఆనందయ్య మందు పంపిణీని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు. ఒంగోలు నగర ప్రజలకు ఆనందయ్య తయారు చేసిన పీ రకం మందును వైసీపీ నేతలు పంపిణీ చేస్తున్నారు. 

Updated Date - 2021-06-10T16:48:51+05:30 IST