తుది దశ ఈసెట్ కౌన్సెలింగ్.. సీట్ల కేటాయింపు
ABN , First Publish Date - 2022-09-30T09:56:01+05:30 IST
తుది దశ ఈసెట్ కౌన్సెలింగ్లో భాగంగా గురువారం విద్యార్థులకు సీట్లను కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 12,596 సీట్లు ఉండగా, ఇందులో 10,600 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు.
తుది దశ ఈసెట్ కౌన్సెలింగ్లో భాగంగా గురువారం విద్యార్థులకు సీట్లను కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 12,596 సీట్లు ఉండగా, ఇందులో 10,600 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. తుది దశ సీట్ల కేటాయింపు తర్వాత కూడా సుమారు 1,996 సీట్లు మిగిలాయి.