వరద తగ్గుముఖం
ABN , First Publish Date - 2022-08-14T06:18:31+05:30 IST
వరద తగ్గుముఖం
తోట్లవల్లూరు: మండలంలో కృష్ణానదిపాయలకు శని వారం వరద తగ్గుముఖం పట్టింది. మూడు అడుగుల మేర వరద తగ్గటంతో రైతులు, లంక గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు పడవల్లో లంక పొలాలకు వెళ్లి వచ్చారు. నీట మునిగిన పంటలు ఇప్పు డిప్పుడే తేరుకుంటున్నాయి.