వరద తగ్గుముఖం

ABN , First Publish Date - 2022-08-14T06:18:31+05:30 IST

వరద తగ్గుముఖం

వరద తగ్గుముఖం
పడవలో తోట్లవల్లూరు లంకకు వెళ్లి వస్తున్న రైతులు

తోట్లవల్లూరు: మండలంలో కృష్ణానదిపాయలకు శని వారం వరద తగ్గుముఖం పట్టింది. మూడు అడుగుల మేర వరద తగ్గటంతో రైతులు, లంక గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు పడవల్లో లంక పొలాలకు వెళ్లి వచ్చారు. నీట మునిగిన పంటలు ఇప్పు డిప్పుడే తేరుకుంటున్నాయి.


Updated Date - 2022-08-14T06:18:31+05:30 IST