బాలిక అదృశ్యం

ABN , First Publish Date - 2021-07-25T04:31:43+05:30 IST

యంచకు చెందిన 17 ఏళ్ల పల్లెపు భానుప్రియ అదృశ్యమైందని ఎస్సై యకుబ్‌ తెలిపారు. ఈ నెల 19న బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదని, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బాలిక అదృశ్యం

నవీపేట, జూలై24: యంచకు చెందిన 17 ఏళ్ల పల్లెపు భానుప్రియ అదృశ్యమైందని ఎస్సై యకుబ్‌ తెలిపారు. ఈ నెల 19న బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదని, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-07-25T04:31:43+05:30 IST