ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట
ABN , First Publish Date - 2022-06-25T05:29:10+05:30 IST
ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట
కడ్తాల్, జూన్ 24: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి సతీమణి ఆశ్లేషారెడ్డి కోరారు. మండల కేంద్రంలో పోలెపల్లి గ్రామానికి చెందిని కె.శ్రీనివా్సరెడ్డి ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి పథకాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్చైర్మన్ శ్రీనివా్సరెడ్డి, జడ్పీటీసీ జర్పుల దశరథ్నాయక్, పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్సగౌడ్, శ్రీనివా్సరెడ్డి, మండ్లీ రాములు, నేనావత్ బీక్యానాయక్, లక్ష్మీనర్సింహ్మరెడ్డి, చేగూరి వెంకటేశ్, జహంగీర్బాబా, రామకృష పాల్గొన్నారు.