ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-21T06:52:48+05:30 IST

కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రె ౖవేట్‌ టీచర్లు, అధ్యాపకులను ఆదుకోవాలని ఏబీవీపీ జిల్లా కమిటీ నాయకు లు తెలిపారు.

ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 20: కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రె ౖవేట్‌ టీచర్లు, అధ్యాపకులను ఆదుకోవాలని ఏబీవీపీ జిల్లా కమిటీ నాయకు లు తెలిపారు. మంగళవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-21T06:52:48+05:30 IST