రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడి మృతి

ABN , First Publish Date - 2021-04-18T05:12:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కె.సోమేశ్వర్‌రావు(84)శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.

రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడి మృతి


చాగలమర్రి, ఏప్రిల్‌ 17:
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కె.సోమేశ్వర్‌రావు(84)శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. చాగలమర్రి గ్రామంలోని పెన్షనర్ల సంఘ కార్యాలయంలో ఆయన మృతికి పెన్షనర్లు శ్రద్ధాంజలి ఘటించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం ప్రకటించారు.  ఈ  కార్యక్రమంలో పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు నర్సిరెడ్డి, సంఘ నాయకులు పోలిశెట్టి, విజయరాజు, రామరాజు  పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:12:34+05:30 IST