గుంతకల్లులో దొంగల బీభత్సం
ABN , First Publish Date - 2022-07-26T16:37:05+05:30 IST
అనంతపురం: గుంతకల్లు పట్టణం విద్యా నగర్లో చోరీ జరిగింది. రెండు ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఫరూక్, గోవిందు రెడ్డి అనే వ్యక్తుల ఇళ్ల తాళాలు పగుల గొట్టి
అనంతపురం: గుంతకల్లు పట్టణం విద్యా నగర్లో చోరీ జరిగింది. రెండు ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఫరూక్, గోవిందు రెడ్డి అనే వ్యక్తుల ఇళ్ల తాళాలు పగుల గొట్టి బంగారం, నగదు అపహరించుకెళ్లారు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.