మంత్రాలయంలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-11-28T05:46:14+05:30 IST

మంత్రాలయంలో శనివారం భక్తుల సందడి కనిపించింది.

మంత్రాలయంలో భక్తుల సందడి

మంత్రాలయం, నవంబరు 27: మంత్రాలయంలో శనివారం భక్తుల సందడి కనిపించింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి వేలాది మంది తరలి రావడంతో మంత్రాలయం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి మంచాలమ్మ, రాఘవేంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

Updated Date - 2021-11-28T05:46:14+05:30 IST