తెప్ప బోల్తాపడి మత్స్యకారుడి మృతి

ABN , First Publish Date - 2021-06-15T05:17:33+05:30 IST

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు తెప్ప బోల్తాపడడంతో దుర్మర ణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన అల్లివలసలో సోమవారం ఉదయం జరిగిం ది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తెప్ప బోల్తాపడి మత్స్యకారుడి మృతి
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు




రణస్థలం: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు తెప్ప బోల్తాపడడంతో దుర్మర ణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన అల్లివలసలో సోమవారం ఉదయం జరిగిం ది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేకువజా మున చేపల వేటకు ఐదుగురు మత్స్యకారులు తెప్పపై బయలుదేరారు. కొద్దిసేప టికే తెప్ప బోల్తా పడడంతో బి.రాములు తలపై తీవ్రగాయంతో అక్కడే మృతిచెం దాడు. తోటి మత్స్యకారులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. జేఆర్‌పురం పోలీసులు కేసు నమోదచేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-06-15T05:17:33+05:30 IST