వర్షానికి పంటలు ధ్వంసం

ABN , First Publish Date - 2021-04-24T05:16:45+05:30 IST

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలంలో గురువారం రాత్రి ఈదురగాలులతో కురిసిన వర్షానికి పంటలు ధ్వంసమయ్యాయి.

వర్షానికి పంటలు ధ్వంసం
మర్కుక్‌లో దెబ్బతిన్న మొక్కజొన్న

మర్కుక్‌/జగదేవ్‌పూర్‌, ఏప్రిల్‌ 23: సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలంలో గురువారం రాత్రి ఈదురగాలులతో కురిసిన వర్షానికి పంటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. జగదేవ్‌పూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన దువ్వల ఐలయ్యకు చెందిన కాడెద్దు పిడుగుపాటుకు మృతిచెందింది. 

 


Updated Date - 2021-04-24T05:16:45+05:30 IST