వర్షానికి పంటలు ధ్వంసం
ABN , First Publish Date - 2021-04-24T05:16:45+05:30 IST
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గురువారం రాత్రి ఈదురగాలులతో కురిసిన వర్షానికి పంటలు ధ్వంసమయ్యాయి.
మర్కుక్/జగదేవ్పూర్, ఏప్రిల్ 23: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గురువారం రాత్రి ఈదురగాలులతో కురిసిన వర్షానికి పంటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దువ్వల ఐలయ్యకు చెందిన కాడెద్దు పిడుగుపాటుకు మృతిచెందింది.