రైలుకింద పడి యువకుడు మృతి
ABN , First Publish Date - 2021-12-05T05:24:30+05:30 IST
రైలుకింద పడి యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన స్థానిక సోమరాజుపల్లి గేటు దగ్గర శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు పడమటి రజకపాలేనికి చెందిన కొచ్చెర్ల వేణు (26) స్థానిక సోమరాజుపల్లి గేటు దగ్గర రైలుకింద పడి మృతిచెందాడు.
సింగరాయకొండ, డిసెంబరు 4 : రైలుకింద పడి యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన స్థానిక సోమరాజుపల్లి గేటు దగ్గర శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు పడమటి రజకపాలేనికి చెందిన కొచ్చెర్ల వేణు (26) స్థానిక సోమరాజుపల్లి గేటు దగ్గర రైలుకింద పడి మృతిచెందాడు. సమాచారాన్ని అందుకున్న రైల్వే హెడ్కానిస్టేబుల్ రమణ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి శవపరీక్ష నిమిత్తం ఒంగోలు రిమ్స్కి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.